సైన్యాన్ని ఛీకొట్టి.. జాతి వ్యతిరేకులకు జై కొట్టే కంగాళి కాంగ్రెస్: మోడీ

అసోం పర్యటనలో బహిరంగ సభలో ఉతికేసిన ప్రధాని అంగుళం భూమి కబ్జా కాకుండా చేసి తీరుతాం అసామీ భూమిపుత్రులను గేలిచేయడం అనుచితం డబుల్ ఇంజిన్ సర్కారుతో ఈశాన్యానికి దక్కిన మేలు
మంగళడోయ్, సెప్టెంబర్ 14: కాంగ్రెస్ పార్టీ భారతీయ సైన్యానికి మద్దతు పలకడం మానివేసి, పాక్ ఉగ్రవాదులకు జై కొడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజు ఆదివారం అసోంలోని దార్రాంగ్ జిల్లాలోని మంగళ్ డోయిలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ వైఖరి విచిత్రంగా ఉంటోందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ పెంచిపోషిస్తోన్న.

Latest News