అమరావతి సెప్టెంబర్ 14: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్షా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను అందుకున్నారు. లండన్లో వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన అవార్డుల వేడుకలో దేవాన్న్ కు అవార్డును ప్రదానం చేశారు. వేగవంతంగా చెక్మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించిన సందర్భంగా అవార్డు దక్కింది. ఈ ముఖ్యమంత్రి
చంద్రబాబుసందర్భంగానాయుడుదేవాన్స్కుతెలిపారు.మార్గనిర్దేశంలోఅభినందనలుగురువుల నెలలపాటుకష్టపడి ఈ ఘనతసాధించాడనిపేర్కొన్నారు. 175 పజిల్స్లోలో ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ రికార్డుపట్లగర్విస్తున్నానని అన్నారు. నారా దేవాన్షి తండ్రి, ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ 10 ఏళ్లవయసులోనే ఆలోచనలకు పదను పెడుతూ,ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో దేవాన్షి చెస్ నేర్చుకున్నాడని తెలిపారు. అతడి కష్టాన్ని, గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని అన్నారు. నారా దేవాన్షా గతంలోనూ చెస్ డొమైన్లో రెండు రికార్డులు సాధించారు.
















