పవిత్ర సిలువకొండ జాతర మహోత్సవం

సిలువ కొండ కమిటీ అధ్యక్షుడు సభ్యుల సహకారంతో జాతర మహోత్సవనమస్తే న్యూస్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సెప్టెంబర్ 15 పూడూరు మండల పరిధిలో గట్టుపల్లి గ్రామంలో సిలువ కొండ జాతర మహోత్సవం ఎంతో రంగ రంగా వైభవంగా జరుపుటకు సిలువ కొండ కమిటీ అధ్యక్షుడు కమిటీ సభ్యుల సహకారంతో ఎంతో రంగ వైభవంగా ఏసుప్రభు యొక్క పవిత్రమైన సిల్వకొండ పుణ్యక్షేత్రం నందు జాతర కార్యక్రమాన్ని

పరిగి విచారణ పాస్టర్ ఆధ్వర్యంలో ఈ జాతర మహోత్సవాన్ని జరిపించడం జరిగింది. పవిత్రమైన సిలువ కొండ జాతర మహోూత్సవానికి చుట్టుపక్కల నుండి వచ్చిన పాస్టర్లందరికీ మరియు భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం పలికిన సిలువ కొండ అధ్యక్షుడు మరియు సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ సందర్భంగా పాస్టర్ వచ్చిన తర్వాత ఏసుప్రభు యొక్క పారిశు ద్ధ కీర్తనలు ఆయన యొక్క ప్రవచనాలు భక్తులందరికీ చాలా చక్కగా

ఏసుప్రభు యొక్క మాటలను గాని పాటలను గాని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఆయన ప్రవచనాలతో భక్తులు ఎంతో మంత్రముక్తులైనారు ఏసుప్రభు యొక్క మాటలను గాని పాటలను గాని విని వచ్చినభక్తులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. భక్తులకు అందరికీ. మధ్యాహ్నంవారందరూసదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు.. అందరూ చక్కగా భోంచేసి చేయగలరని అందరికీ మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిలువ కొండ అధ్యక్షుడు కమిటీ సభ్యులు గ్రామ వచ్చిన సీనియర్ నాయకులు గ్రామ యువజన నాయకులు చుట్టుపక్కల భోజన ప్రాంతాల వారు వందల సంఖ్యలో పాల్గొనడం జరిగింది…

Latest News