Latest News
‘కిష్కింధపురి’పై మెగాస్టార్ ప్రశంసలు..
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. ఇటీవల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ప్రదర్శితమవుతున్న ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి నుంచి అద్భుతమైన ప్రశంసలు అందాయి. ఈ చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఆయన విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “కిష్కింధపురి’ సినిమా నాకు నిజంగా బాగా నచ్చింది. ఇది కేవలం సాధారణ హారర్థ్రిల్లర్ మాత్రమే […]
ఆసియా కప్ మ్యాచ్ భారత్ గెలవడం పక్కా• షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
దేశ మంతట కూడా భారత్, పాక్ ల మధ్య మ్యాచ్ కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఆపరేషన్ సిందూర్ తర్వాత చిరకాల ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ కు మరింత హైవోల్టేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలొ ఇప్పటికే భారత్ లో దీనిపై పెద్ద రాజకీయా దుమారం చెలరేగుతుంది. పహల్గంలో మనదేశపౌరుల్ని మతం అడిగి మరీ చంపిన దాయాదికి పాక్ కు చెందిన వారితో మ్యాచ్ అవసరమా అంటూ కూడా […]
కిమ్ తలచుకుంటే పేర్లకు కొదవా
ఐస్క్రీమ్పేరునుకడా మార్చేసిన ఘనుడు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: రాజు తలచుకుంటే దెబ్బలకు కాదువా.. అన్నది సామెత. ఉత్తర కొరియా ఇందుకు అతీతంకాదు. ఎందుకంటే ఇక్కడి నయింత ఏది చెబితే అదే జరుగుతుంది. జరిగి తీరాలి కూడా. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కు ఎందుకో ఐస్ క్రీమ్ మీద కోపం వచ్చింది. వెంటనే ఓ నిర్ణయం తీసుకొన్నారు. ఏకంగా దాని పేరునే మార్చేశారు. సాంస్కృతిక నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. […]
ఇకపై యేటా డీఎస్సీ నియామకాలకు నోటిఫికేషన్ జారీ
అమరావతి, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మెగా డీఎస్సీని విజయవంతంగా నెరవేర్చింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన నియమక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఇందులో 15,941 పోస్టులు భర్తీకాగా.. 406 మిగులు పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి తుది మెరిట్ జాబితాను కూడా తాజాగా విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి ఈ జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తాజాగా దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. […]
కిలో ఉల్లి మూడు రూపాయలేనా మీరు సాధించిన రికార్డు ఎవ్వరికీ సాధ్యం కాదుఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ ఎద్దేవా
అమరావతి: ఉల్లి ధరల భారీ పతనం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని ఎద్దేవా చేశారు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా అని సీఎం చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? […]
మూసీలో బట్టలు లేకుండా మహిళ డెడ్ బాడీ
హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కిస్మత్ పూర్లో దారుణ హత్య జరిగింది. 3 రోజుల క్రితం మహిళను హత్య చేసి మూసి నదిలో పడేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో.. మహిళ మృతదేహంగా గుర్తించారు. మహిళా ఒంటిపై దుస్తులు లేకపోవడంతో హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఈ హత్యకు గల కారణాలపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ […]
ఏడీఈ అంబేద్కర్ బంధువు ఇంట్లో రూ. 2 కోట్ల నగదు సీజ్
హైదరాబాద్ : విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. అయితే అంబేద్కర్ నివాసంతో పాటు బంధువుల ఇంట్లో లెక్కలేనంతా డబ్బు బయటపడుతుంది. ఆస్తులు కూడా భారీ స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. అంబేద్కర్ బంధువు ఇంట్లో రూ.2 కోట్ల నగదు పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. భారీగా బంగారం కూడా పట్టుబడింది. ఈ బంగారం విలువను కూడా అధికారులు లెక్కిస్తున్నారు. రూ. 2 కోట్ల నగదును […]
గురుకుల పాఠశాల 2025-26 విద్యాసంవత్సరజాతీయ స్థాయిలో ఆర్ట్స్ కంపిటేషన్
నమస్తేన్యూస్ (ఎల్ బి నగర్) సెప్టెంబర్ 16 రంగారెడ్డి జిల్లా సాయినాధ్ జర్నలిస్ట్:కాంపిటీషన్ 2025-26. ఈ విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో ఆర్ట్స్ కాంపిటీషన్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కాంపిటేషన్లో స్థానిక తెలంగాణసాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలురు భువనగిరి నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ గురుకుల పాఠశాల నుండి 17 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో విజయాన్ని సాధించి సత్తా చాటారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల లో ఏం హర్షవర్ధన్ ఆర్ట్స్ మెరిట్ అవార్డ్ […]
అంగన్వాడి టీచర్లకు పోషన్ బీబడాయి బీ శిక్షణ
నమస్తే న్యూస్: శంకరపట్నం/ సెప్టెంబర్/16: ఎల్ఎండి కాలనీ పోషణ్ బి భడాయి బి’ ప్రోగ్రాం సందర్భంగా ఐదు మండలాలకి శంకరపట్నంతో పాటుగా మిగతా నాలుగు మండలాలకి ఎల్ఎండి కాలనీలో కరీంనగర్జిల్లా హెల్త్ అధర్నిసు పౌష్టికాహారం గురించి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా శంకరపట్నం మండల నుండి వచ్చిన వారికి ఆరోగ్య అధికారులు సిబ్బందికి సలహాలు సూచనలు పౌష్టికాహారం, ఆరోగ్యం, గురించి వీటమిన్లు, పరిరక్షణపై వివరించడం జరిగింది. దుర్గాబాయి మహిళ శిశు వికాస్ కేంద్రంలోఎల్ ఎండి కాలనీ […]










