రాజ్యాంగాన్ని తిరగారాయాలంటున్న జెన్ జడ్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసిన భారత్
ఖాట్మండ్, సెప్టెంబర్ 10: హిమాలయ హిందూ దేశం ఆర్మీ చేతుల్లోకి వెళ్లింది. ఆర్మీ కంట్రోల్ చేసేందుకు అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. జెన్-జడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. కర్ఫ్యూ ప్రకటించింది. మరోవైపు, నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళ నకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగిరాయాలని డిమాండ్ చేశారు. ఈ యువతరంగం నేపాల్ పాలనలో సమూల మార్పులు ఆశిస్తోంది. దానికి తగ్గట్టుగా కొన్ని డిమాండ్లను ముందుంచింది. ఈ ఉద్యమం ఒక పార్టీ, మిగతా 2లో…
ఒక వ్యక్తి కోసం కాదు.
ఆర్మీ చేతుల్లోకి నేపాల్ పాలన

Latest News
- కిలో ఉల్లి మూడు రూపాయలేనా మీరు సాధించిన రికార్డు ఎవ్వరికీ సాధ్యం కాదుఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ ఎద్దేవా
- రాజ్యాంగంపై బిజెపికిగౌరవం లేదుపాక్ క్రికెట్ ఆడడంపై కెటిఆర్ విమర్శలు
- అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం బెంగాల్లోనూ ప్రకంపనలు
- సీఎం పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలి
- రామచంద్రపురం డివిజన్లో 4.27 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన
- దివ్యాంగుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు KLR ను కలిసిన దాసర్లపల్లి కాంగ్రెస్ నేతలు.
- సర్కారా? సర్కసా?యాకుత్పురా మ్యాన్హెల్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం
- దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అవుతుందా..?
- సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభతో జగన్కు దిమ్మతిరిగింది : మంత్రి గొట్టిపాటి















