జాబ్ క్యాలెండర్ ప్రకటించినా నియామకాలు నిల్ • మీడియాతో బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు

హైదరాబాద్, సెప్టెంబర్ 11:

కాంగ్రె నాయకులు యూరియా కృత్రిమ కొరతను సృష్టించారని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. కేంద్రం.. తెలంగాణ వాటా యూరియా ఎప్పుడో ఇచ్చిందని అన్నారు. అమీర్ పేట్లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మాట్లాడుతూ.. ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

గ్రూప్- 1 అంశంలో న్యాయం చేయాల్సిన బాధ్యతఆయనవిూడియాతోప్రభుత్వానికి ఉందని రామచందర్ తెలియజేశా రు. గ్రూప్-1 అంశంలో


టిజిపిఎస్సి తప్పుల మీద తప్పులు చేసిందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం కంటే ఎక్కువ సీట్లు- బిసిలకు ఇస్తామని, ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాష్ట్ర కమిటీలోదక్కలేదని
బిసిలకు చోటు – విమర్శించారు. అధికార ప్రతినిధుల్లో వరంగల్ కు అవకాశం కల్పిస్తామని రామచందర్ రావు హామీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో ఇండియా కూటమిలో ఐక్యత లేదని స్పష్టమైందని రామచందర్రావు అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్లకుజీతాలు రావడం లేదు.
యూనివర్సిటీ హాస్టళ్లు అధ్వానంగా తయార య్యాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో యూనివర్సిటీ- లను నడుపుతూ భావితరాలను మిగతా2లో…

Latest News