వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం

అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు సమస్యలపై మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఇటీవల రాష్ట్రంలో ప్రధానంగా
కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత
ముమ్మరం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు
మిగతాది 2లో…

Latest News