బీసీలకు 42 శాతం ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ కామరెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు హామి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కు పంపడం, కేసీఆర్ హాయాంలో తీసుకువచ్చిన 50 శాతానికి లోబడి రిజర్వేషన్ల చట్టానికి సవరణలు చేసి ఆర్డినెన్స్చేసి గవర్నర్కు పంపితే ఆయన రాష్ట్రపతికి పంపడం అక్కడ అవి పెండింగ్ లో ఉండటంతో ఆర్డినెన్స్ను బిల్లుగా మార్చి తాజాగా అసెంబ్లీలో బిల్లు ఆమోదించి గవర్నర్కు ప్రభుత్వం పంపింది. ఆ బిల్లు ప్రస్తుతం గవర్నర్దగ్గర ఉంది. బిల్లు ఆమోదం పొందితే రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం అవుతుంది. మళ్ళీ బిల్లు పెండింగ్ లో పడితే పార్టీ పరంగా 42 శాతం ఇచ్చేందుకు కాంగ్రెస్సిద్దమైంది.
కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు సభ.. సోమవారం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం

Written by
in
Latest News
- కిలో ఉల్లి మూడు రూపాయలేనా మీరు సాధించిన రికార్డు ఎవ్వరికీ సాధ్యం కాదుఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ ఎద్దేవా
- రాజ్యాంగంపై బిజెపికిగౌరవం లేదుపాక్ క్రికెట్ ఆడడంపై కెటిఆర్ విమర్శలు
- అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం బెంగాల్లోనూ ప్రకంపనలు
- సీఎం పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలి
- రామచంద్రపురం డివిజన్లో 4.27 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన
- దివ్యాంగుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు KLR ను కలిసిన దాసర్లపల్లి కాంగ్రెస్ నేతలు.
- సర్కారా? సర్కసా?యాకుత్పురా మ్యాన్హెల్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం
- దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అవుతుందా..?
- సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభతో జగన్కు దిమ్మతిరిగింది : మంత్రి గొట్టిపాటి















