ఉచిత విద్యుత్ అంటే – వైఎస్
ఆరోగ్యశ్రీ అన్నా.. వైఎస్సే…
ఎవ్వరు కూడా రద్దు చేయని పథకాలు అవి వైఎస్ బాటలోనే తానూ ముందుకు వెళుతున్నా వైఎస్ కలలుకన్న ప్రాణహిత చేపట్టి పూర్తి చేస్తాం వైఎస్సార్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో రేవంత్
సేంద్రియ వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్కు అవార్డు అందచేత
రైతులకు ఉచితవిద్యుత్ అందించా లన్న సంకల్పంతో దానిని అమలు చేయడం మాజీ సీఎం దివంగత వైఎస్సార్
ద్వారా చెరగని ముద్ర వేశారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. భవిష్యత్తులోనూ ఎవరూ రద్దు చేయలేని పథకాలను వైఎస్సార్ అమలు చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను రద్దు చేసే ఎవరికీ లేదు.
ఆయన స్ఫూర్తిని తమ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో నిర్వహించిన వైఎస్సార్ మెమోరియల్ అవార్డ్స్ కార్యక్ర మంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. సుభాష్ పాలేకర్కు
















