న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11:
పెండింగ్ బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణీత సమయం లోపు10
ఆమోదం తెలపాలంటూ జరిగిన విచారణపై సుప్రీంకోర్టు తన తీర్పును గురువారం రిజర్వ్ చేసింది. ఈ అంశంపై దాదాపు రోజులపాటు – సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
అనంతరం ఈ కేసులో తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రపతి కానీ, గవర్నర్లు కానీ బిల్లులు ఆమోదించకుండా పెండింగ్ పెడితే.. ఆటోమెటిక్ గా మూడు నెలల తర్వాత అవి ఆమోదం పొందినట్లేనంటూ మిగతా2లో…
















