ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ
లోపం వల్లే ప్రమాదాలు అని ఆరోపణ
జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి ఒకరిపై ఒకరు నెపం
నెట్టుకుంటున్నాయని వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 12 కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోని యాకుత్పురాలో తెరిచి ఉంచిన మ్యాన్ హెరాల్ లో చిన్నారి పడిపోయిన ఘటనను ప్రస్తావిస్తూ, ఇది ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు
సర్కారా? సర్కసా?యాకుత్పురా మ్యాన్హెల్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం

Latest News
- కిలో ఉల్లి మూడు రూపాయలేనా మీరు సాధించిన రికార్డు ఎవ్వరికీ సాధ్యం కాదుఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ ఎద్దేవా
- రాజ్యాంగంపై బిజెపికిగౌరవం లేదుపాక్ క్రికెట్ ఆడడంపై కెటిఆర్ విమర్శలు
- అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం బెంగాల్లోనూ ప్రకంపనలు
- సీఎం పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలి
- రామచంద్రపురం డివిజన్లో 4.27 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన
- దివ్యాంగుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు KLR ను కలిసిన దాసర్లపల్లి కాంగ్రెస్ నేతలు.
- సర్కారా? సర్కసా?యాకుత్పురా మ్యాన్హెల్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం
- దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అవుతుందా..?
- సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభతో జగన్కు దిమ్మతిరిగింది : మంత్రి గొట్టిపాటి















